Category: వార్తలు
వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
అమరావతి, సెప్టెంబర్ 11: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో మరో పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ… వైఎస్సార్ పథకం […]
నోబెల్ శాంతి బహుమతికి డోనాల్డ్ ట్రంప్ నామినేట్
వాషింగ్టన్, సెప్టెంబర్ 9: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినట్లు ప్రముఖ మీడియా సంస్థ డైలీ మెయిల్ నివేదించింది. ఇజ్రాయిల్ – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో మధ్యవర్తిత్వం వహించినందుకు గానూ […]
ఏసీబీ వలకు అడ్డంగా దొరికిన మెదక్ అడిషనల్ కలెక్టర్
మెదక్, సెప్టెంబర్ 9: తెలంగాణాలో అవినీతి నిరోధకశాఖ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలోని 112 ఎకరాలకు NOC ఇచ్చేందుకు అడిషనల్ కలెక్టర్ నగేశ్ భారీగా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. […]
జయప్రకాశ్ రెడ్డి మృతి : దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు
గుంటూరు, సెప్టెంబర్ 8: తెలుగు నటుడు జయ ప్రకాష్ రెడ్డి మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 74. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన బాత్రూములో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన […]
రేపటి నుంచి తెలంగాణాలో రెవెన్యూ రిజిస్ట్రేషన్లు రద్దు
హైదరాబాద్, సెప్టెంబర్ 7: సెప్టెంబరు 8 నుండి తెలంగాణలో ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగవని, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల విభాగాలను తదుపరి నోటీసు వచ్చే వరకు పనిచేయడం మానేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, చలాన్లు చెల్లించిన వారు ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని […]
తెలంగాణలో వీఆర్ఓ వ్యవస్థ రద్దు: ప్రభుత్వ సంచలనాత్మక నిర్ణయం
హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ సిఎం కెసిఆర్ రెవెన్యూ శాఖను సీరియస్గా తీసుకున్నారు. రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవకతవకలను అరికట్టడానికి కొత్త చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. తెలంగాణలో వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రికార్డులను స్వాధీనం చేసుకోవాలని […]
జనసేన ప్రతినిధులుగా శరత్ కుమార్, వివేక్ బాబు నియామకం
హైదరాబాద్, సెప్టెంబర్ 6: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టత కోసం కీలక నియామకాలు చేపట్టారు. మీడియా చర్చా కార్యక్రమాల్లో తమ గళాన్ని బలంగా వినిపించేందుకు సేనాని కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ తరఫున మీడియా చానళ్ల చర్చా […]
వచ్చే ఏడాది కూడా కరోనా వ్యాప్తి కొనసాగుతుంది: ఎయిమ్స్
డిల్లీ, సెప్టెంబర్ 6: దేశంలో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) పేర్కొంది. లాక్ డౌన్ ఎత్తివేసిన కారణంగా జనసంచారం మళ్లీ పెరిగింది. […]
టిఆర్ఎస్ ఒక ముదనష్టపు ప్రభుత్వం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 5: టిఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కరోనా మరణాలపై తప్పుడు రిపోర్ట్ లు ఇస్తున్నందుకు గవర్నర్, హైకోర్డు తిట్టినా కేసిఆర్ కు సిగ్గులేదంటు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. యశోద ఆసుపత్రిలో కేసీఆర్ వాటా […]
7వ తారీఖు నుండి హైద్రాబాద్ మెట్రో సేవలు ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబర్ 5: హైదరాబాద్ లో మెట్రో సేవలు 7 వ తేది నుండి ప్రారంభం కానున్నాయని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దశల వారీగా మెట్రో సేవలు అందుబాటులోకి […]