Category: తెలంగాణ
ఏసీబీ వలకు అడ్డంగా దొరికిన మెదక్ అడిషనల్ కలెక్టర్
మెదక్, సెప్టెంబర్ 9: తెలంగాణాలో అవినీతి నిరోధకశాఖ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలోని 112 ఎకరాలకు NOC ఇచ్చేందుకు అడిషనల్ కలెక్టర్ నగేశ్ భారీగా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. […]
రేపటి నుంచి తెలంగాణాలో రెవెన్యూ రిజిస్ట్రేషన్లు రద్దు
హైదరాబాద్, సెప్టెంబర్ 7: సెప్టెంబరు 8 నుండి తెలంగాణలో ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగవని, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల విభాగాలను తదుపరి నోటీసు వచ్చే వరకు పనిచేయడం మానేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, చలాన్లు చెల్లించిన వారు ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని […]
తెలంగాణలో వీఆర్ఓ వ్యవస్థ రద్దు: ప్రభుత్వ సంచలనాత్మక నిర్ణయం
హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ సిఎం కెసిఆర్ రెవెన్యూ శాఖను సీరియస్గా తీసుకున్నారు. రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవకతవకలను అరికట్టడానికి కొత్త చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. తెలంగాణలో వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రికార్డులను స్వాధీనం చేసుకోవాలని […]
జనసేన ప్రతినిధులుగా శరత్ కుమార్, వివేక్ బాబు నియామకం
హైదరాబాద్, సెప్టెంబర్ 6: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టత కోసం కీలక నియామకాలు చేపట్టారు. మీడియా చర్చా కార్యక్రమాల్లో తమ గళాన్ని బలంగా వినిపించేందుకు సేనాని కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ తరఫున మీడియా చానళ్ల చర్చా […]
టిఆర్ఎస్ ఒక ముదనష్టపు ప్రభుత్వం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 5: టిఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కరోనా మరణాలపై తప్పుడు రిపోర్ట్ లు ఇస్తున్నందుకు గవర్నర్, హైకోర్డు తిట్టినా కేసిఆర్ కు సిగ్గులేదంటు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. యశోద ఆసుపత్రిలో కేసీఆర్ వాటా […]
7వ తారీఖు నుండి హైద్రాబాద్ మెట్రో సేవలు ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబర్ 5: హైదరాబాద్ లో మెట్రో సేవలు 7 వ తేది నుండి ప్రారంభం కానున్నాయని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దశల వారీగా మెట్రో సేవలు అందుబాటులోకి […]
టిఆర్ఎస్ వల్లే ఉపాధ్యాయులకు ఈ గతి పట్టింది : బండి సంజయ్ కుమార్
హైదరాబాద్ సెప్టెంబర్ 5: టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల తెలంగాణలో ఉపాధ్యాయుల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. నేడు టీచర్స్ డే సందర్భంగా హైదరాబాద్ లో విడుదల చేసిన పత్రికా […]
సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు… కరోనా పరీక్షల తరువాతే అసెంబ్లీలోకి ఎంట్రీ
హైదరాబాద్, సెప్టెంబర్ 5: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో సమావేశం నిర్వహించడంపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ […]