Vijaysai Reddy YSRCP MP

అధికారం కోల్పోయి ఏడాది దాటినా చంద్రబాబుగారిలో మార్పు రాలేదు

విశాఖపట్నం, సెప్టెంబర్ 5:  ఏపీ ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘అధికారం కోల్పోయి ఏడాది దాటినా చంద్రబాబులో మార్పు రాలేదు. అప్పట్లో తహసీల్దార్‌ వనజాక్షిపై అమానుషంగా దాడిచేసిన చింతమనేని ప్రభాకర్‌ను వెనకేసుకొచ్చాడు. ఇప్పుడు […]