రేపటి నుంచి తెలంగాణాలో రెవెన్యూ రిజిస్ట్రేషన్లు రద్దు

హైదరాబాద్, సెప్టెంబర్ 7:  సెప్టెంబరు 8 నుండి తెలంగాణలో ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగవని, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల విభాగాలను తదుపరి నోటీసు వచ్చే వరకు పనిచేయడం మానేయాలని… Read More

తెలంగాణలో వీఆర్‌ఓ వ్యవస్థ రద్దు: ప్రభుత్వ సంచలనాత్మక నిర్ణయం

హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ సిఎం కెసిఆర్ రెవెన్యూ శాఖను సీరియస్‌గా తీసుకున్నారు. రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవకతవకలను అరికట్టడానికి కొత్త చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. తెలంగాణలో… Read More

జనసేన ప్రతినిధులుగా శరత్ కుమార్, వివేక్ బాబు నియామకం

హైదరాబాద్, సెప్టెంబర్ 6:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టత కోసం కీలక నియామకాలు చేపట్టారు. మీడియా చర్చా కార్యక్రమాల్లో తమ గళాన్ని బలంగా వినిపించేందుకు… Read More

వచ్చే ఏడాది కూడా కరోనా వ్యాప్తి కొనసాగుతుంది: ఎయిమ్స్

డిల్లీ, సెప్టెంబర్ 6:  దేశంలో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన… Read More

టిఆర్ఎస్ ఒక ముదనష్టపు ప్రభుత్వం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 5: టిఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కరోనా మరణాలపై తప్పుడు రిపోర్ట్ లు ఇస్తున్నందుకు‌ గవర్నర్, హైకోర్డు… Read More

7వ తారీఖు నుండి హైద్రాబాద్ మెట్రో సేవలు ప్రారంభం

హైదరాబాద్, సెప్టెంబర్ 5:  హైదరాబాద్ లో మెట్రో సేవలు 7 వ తేది నుండి ప్రారంభం కానున్నాయ‌ని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. శనివారం… Read More

టిఆర్ఎస్ వల్లే ఉపాధ్యాయులకు ఈ గతి పట్టింది : బండి సంజయ్ కుమార్

హైదరాబాద్ సెప్టెంబర్ 5: టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల తెలంగాణలో ఉపాధ్యాయుల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్… Read More

అధికారం కోల్పోయి ఏడాది దాటినా చంద్రబాబుగారిలో మార్పు రాలేదు

విశాఖపట్నం, సెప్టెంబర్ 5:  ఏపీ ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'అధికారం కోల్పోయి ఏడాది దాటినా చంద్రబాబులో మార్పు… Read More

సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు… కరోనా పరీక్షల తరువాతే అసెంబ్లీలోకి ఎంట్రీ

హైదరాబాద్, సెప్టెంబర్‌ 5:  సెప్టెంబర్‌ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో సమావేశం నిర్వహించడంపై మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, అసెంబ్లీ… Read More

మందుబాబులకు గుడ్ న్యూస్: ఏపీలో తగ్గిన మద్యం ధరలు

అమరావతి సెప్టెంబర్ 3 :  ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలను తగ్గించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మందు బాబులతో మద్యం అలవాటును మాన్పించాలని ప్రభుత్వం మద్యం ధరలను… Read More