ఆంధ్రప్రదేశ్

వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

అమరావతి, సెప్టెంబర్ 11: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో మరో పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో 'వైఎస్సార్‌… Read More

జయప్రకాశ్ రెడ్డి మృతి : దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

గుంటూరు, సెప్టెంబర్ 8:  తెలుగు నటుడు జయ ప్రకాష్ రెడ్డి మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 74. మంగళవారం తెల్లవారుజామున… Read More

జనసేన ప్రతినిధులుగా శరత్ కుమార్, వివేక్ బాబు నియామకం

హైదరాబాద్, సెప్టెంబర్ 6:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టత కోసం కీలక నియామకాలు చేపట్టారు. మీడియా చర్చా కార్యక్రమాల్లో తమ గళాన్ని బలంగా వినిపించేందుకు… Read More

అధికారం కోల్పోయి ఏడాది దాటినా చంద్రబాబుగారిలో మార్పు రాలేదు

విశాఖపట్నం, సెప్టెంబర్ 5:  ఏపీ ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'అధికారం కోల్పోయి ఏడాది దాటినా చంద్రబాబులో మార్పు… Read More

మందుబాబులకు గుడ్ న్యూస్: ఏపీలో తగ్గిన మద్యం ధరలు

అమరావతి సెప్టెంబర్ 3 :  ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలను తగ్గించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మందు బాబులతో మద్యం అలవాటును మాన్పించాలని ప్రభుత్వం మద్యం ధరలను… Read More

ముగిసిన ఏపీ కేబినెట్ : వెల్లడైన కీలక నిర్ణయాలు

అమరావతి సెప్టెంబర్ 3 :  ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గం ఆమోదం తెలిపిన కీలక… Read More

రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: బాలినేని

అమరావతి, సెప్టెంబర్ 2:  ఏపీలో ఉచిత విద్యుత్ పథకం కింద నగదు బదిలీ చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ… Read More

ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు వేడుక‌ల్లో విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి :

చిత్తూరు, సెప్టెంబర్ 2:  జనసేన అధినేత, సినీ నటుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకొని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో25… Read More

వైఎస్సార్‌కు నివాళి అర్పించిన జగన్

ఇడుపులపాయ సెప్టెంబర్ 2:  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇడుపుల పాయలోని వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద అంజలి ఘటించారు.… Read More

అంత్యక్రియల్లో పాల్గొన్న రామ్ చరణ్, శర్వానంద్

నెల్లూరు, సెప్టెంబర్ 1:  టాలీవుడ్ యువ హీరోలు రామ్ చరణ్, శర్వానంద్ లు నెల్లూరులో ఆకస్మిక పర్యటన చేశారు. ప్రముఖ నిర్మాత, యూవీ క్రియేషన్స్ అధినేతలలో ఒకరైన… Read More