వైఎస్సార్‌కు నివాళి అర్పించిన జగన్

ఇడుపులపాయ సెప్టెంబర్ 2:  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇడుపుల పాయలోని వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద అంజలి ఘటించారు. సీఎం జగన్‌, వైఎస్‌ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం […]