Category: వార్తలు
టిఆర్ఎస్ వల్లే ఉపాధ్యాయులకు ఈ గతి పట్టింది : బండి సంజయ్ కుమార్
హైదరాబాద్ సెప్టెంబర్ 5: టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల తెలంగాణలో ఉపాధ్యాయుల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. నేడు టీచర్స్ డే సందర్భంగా హైదరాబాద్ లో విడుదల చేసిన పత్రికా […]
అధికారం కోల్పోయి ఏడాది దాటినా చంద్రబాబుగారిలో మార్పు రాలేదు
విశాఖపట్నం, సెప్టెంబర్ 5: ఏపీ ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘అధికారం కోల్పోయి ఏడాది దాటినా చంద్రబాబులో మార్పు రాలేదు. అప్పట్లో తహసీల్దార్ వనజాక్షిపై అమానుషంగా దాడిచేసిన చింతమనేని ప్రభాకర్ను వెనకేసుకొచ్చాడు. ఇప్పుడు […]
సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు… కరోనా పరీక్షల తరువాతే అసెంబ్లీలోకి ఎంట్రీ
హైదరాబాద్, సెప్టెంబర్ 5: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో సమావేశం నిర్వహించడంపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ […]
మందుబాబులకు గుడ్ న్యూస్: ఏపీలో తగ్గిన మద్యం ధరలు
అమరావతి సెప్టెంబర్ 3 : ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలను తగ్గించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మందు బాబులతో మద్యం అలవాటును మాన్పించాలని ప్రభుత్వం మద్యం ధరలను దాదాపు రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. కాని ఇదే సమయంలో కరోనా వైరస్ […]
ముగిసిన ఏపీ కేబినెట్ : వెల్లడైన కీలక నిర్ణయాలు
అమరావతి సెప్టెంబర్ 3 : ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గం ఆమోదం తెలిపిన కీలక నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీ, పోకర్ […]
ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
డిల్లీ, సెప్టెంబర్ 3: సుమారు 2.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు హ్యాకింగ్ కు గురైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ సంస్థ అధికారికంగా ద్రువీకరించింది. హ్యాకర్లు జాతీయ రిలీఫ్ […]
రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: బాలినేని
అమరావతి, సెప్టెంబర్ 2: ఏపీలో ఉచిత విద్యుత్ పథకం కింద నగదు బదిలీ చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనిపై స్పందించారు. రైతులకు ఉచిత విద్యుత్ లో అన్యాయం […]
పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి :
చిత్తూరు, సెప్టెంబర్ 2: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో25 అడుగుల ఎత్తున బ్యానర్ కట్టే ప్రయత్నం చేశారు పవన్ అభిమానులు. అయితే బ్యానర్ […]
వైఎస్సార్కు నివాళి అర్పించిన జగన్
ఇడుపులపాయ సెప్టెంబర్ 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద అంజలి ఘటించారు. సీఎం జగన్, వైఎస్ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం […]
భారత ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్
డిల్లీ, సెప్టెంబర్ 1: ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా మాజీ ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చేరారు. […]