Balineni Srinivas Reddy

రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: బాలినేని

అమరావతి, సెప్టెంబర్ 2:  ఏపీలో ఉచిత విద్యుత్ పథకం కింద నగదు బదిలీ చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనిపై స్పందించారు. రైతులకు ఉచిత విద్యుత్ లో అన్యాయం […]

Pawan Kalyan

ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు వేడుక‌ల్లో విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి :

చిత్తూరు, సెప్టెంబర్ 2:  జనసేన అధినేత, సినీ నటుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకొని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో25 అడుగుల ఎత్తున బ్యానర్ క‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు ప‌వ‌న్ అభిమానులు. అయితే బ్యాన‌ర్ […]

వైఎస్సార్‌కు నివాళి అర్పించిన జగన్

ఇడుపులపాయ సెప్టెంబర్ 2:  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇడుపుల పాయలోని వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద అంజలి ఘటించారు. సీఎం జగన్‌, వైఎస్‌ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం […]

Rajeev Kumar Election Commissioner

భారత ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్

డిల్లీ, సెప్టెంబర్ 1:  ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా మాజీ ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చేరారు. […]

Corona Vaccine

పూర్తిస్థాయి అధ్యయనం కాని వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలే ఎక్కువ: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా, సెప్టెంబర్ 1:  కరోనాను మహమ్మారిని నివారించేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ల అభివృద్ధిపై ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కోవిడ్19 వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకొన్నాయని ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాలు ప్రకటనలు కూడా చేసాయి. పైగా కరోనాను […]

Ram Charan and Sharwanand

అంత్యక్రియల్లో పాల్గొన్న రామ్ చరణ్, శర్వానంద్

నెల్లూరు, సెప్టెంబర్ 1:  టాలీవుడ్ యువ హీరోలు రామ్ చరణ్, శర్వానంద్ లు నెల్లూరులో ఆకస్మిక పర్యటన చేశారు. ప్రముఖ నిర్మాత, యూవీ క్రియేషన్స్ అధినేతలలో ఒకరైన వంశీ కృష్ణా రెడ్డి తండ్రి వేమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లోని తన స్వగృహంలో […]

Pranab Mukherjee

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

ఢిల్లీ ఆగష్టు 31 :  మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూసారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌, రెఫరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్‌ ముఖర్జీ ట్విటర్‌ ద్వారా […]

Extension of ban on international flights

వందే భారత్ మిషన్ పై కీలక ప్రకటన : అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగింపు

డిల్లీ, ఆగష్టు 31: దేశంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క‌మ‌ర్షియ‌ల్ ప్యాసింజ‌ర్ ఫ్ల‌యిట్ల‌పై ఉన్న నిషేధాన్ని సెప్టెంబ‌ర్‌ 30వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్రకటించింది. […]

Mann Ki Baatshow dislikes

మన్ కీ బాత్ కార్యక్రమంపై నెటిజన్ల మండిపాటు : 2.7 లక్షల డిస్ లైక్స్

డిల్లీ, ఆగష్టు 31:  ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం యూట్యూబ్ లోనూ ప్రత్యక్షప్రసారమైంది. అయితే ఈ మన్ కీ బాత్ పై యూట్యూబ్‌లో […]

Amit Shah

హాస్పిటల్ నుండి అమిత్ షా డిశ్చార్జ్

గుర్‌గావ్, ఆగష్టు 31:  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవలే కరోనా భారిన పడిన విషయం తెలిసిందే… దీంతో వైద్యుల సూచనల మేరకు ఆయన గుర్‌గావ్‌‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా సెల్ఫ్ […]